మదనపల్లె : పేకాటకు బానిసయ్యాడు. జూదం ఆడటం తప్ప మరో పని లేకుండా తయారయ్యాడు. పదేళ్ల వయస్సులోనే ముక్కలాట నేర్చుకున్నాడు. యుక్తవయసు వచ్చేసరికి బాషా అయ్యాడు. జాకీ, రాణి అంటూ ఏ పేక ముక్కైనా చూడకుండా చెప్పే రేంజ్కు ఎదిగాడు. ఎవరితో ఆడినా ఆట మాత్రం అతడిదే. అంతలా జూదంలో కింగ్లా మారాడు. లక్షల రూపాయలు కూడబెట్టాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36pCeVM
పదేళ్లకే పేకాట.. లక్షలు పోగేసి, ఉన్నదంతా పోగొట్టుకుని.. అవయవాలు అమ్ముతానంటూ..!
Related Posts:
బిహార్ అసెంబ్లీ స్పీకర్గా విజయ్ కుమార్ సిన్హా... ఆ స్థానంలో మొట్టమొదటి బీజేపీ నేత...బిహార్ అసెంబ్లీ చరిత్రలో మొట్టమొదటిసారి బీజేపీ ఎమ్మెల్యే స్పీకర్గా ఎన్నికయ్యారు. బుధవారం(నవంబర్ 25) అసెంబ్లీలో జరిగిన స్పీకర్ ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్… Read More
ఇంటికో బోటు కావాలా ? కాల్వల పునరుద్ధరణ కావాలా ? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూటి ప్రశ్నగ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గ్రేటర్ మేయర్ పీఠాన్ని బీజేపీ చేజిక్కించుకుంటుంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.… Read More
శ్రీలంక బోటులో పాక్ డ్రగ్స్ అక్రమ రవాణా- 100 కేజీల హెరాయిన్ సీజ్ చేసిన కోస్డ్గార్డ్స్భారత జలాల్లో అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా కోసం భారతీయ నౌకాదళం డిసెంబర్ 17 నుంచి తొమ్మిది రోజుల ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తమిళ… Read More
పాత మ్యానిఫెస్టోనే మళ్ళీ కొత్తగా ... టీఆర్ఎస్ కు 20 సీట్లు కూడా కష్టమే : మాజీ ఎంపీ వివేక్జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో నేతలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్… Read More
మారణాయుధాలు చేరవేయడం కష్టంగా మారింది: కశ్మీర్ ఉగ్రవాదులతో మసూద్ సోదరుడు"అవసరమైన మారణాయుధాలు, పేలుడు సామగ్రి భారత్కు తరలించాలంటే చాలా కష్టంగా ఉంది. " ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు.. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ… Read More
0 comments:
Post a Comment