యువతి యువకులు ఇష్టపడి తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోతారు. అనంతరం ఎలాంటీ ఇబ్బందులు లేకుండా ఉంటే అలాగే కంటిన్యూ అవుతారు. లేదంటే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని బయటకు వచ్చేస్తారు. ఏది అలోచించకుండా పారిపోయి అసలు విషయం బోధపడ్డ తర్వాత కేసులు పెట్టుకుంటున్న సంఘటనలు ప్రస్తుత సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇలాంటీ కేసుల్లో అత్యాచారాల కేసులు ఎక్కువగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WrFlb2
15 ఏళ్ల బాలుడు 21 ఏళ్ల యువతిపై అత్యాచారం... చేశాడంటూ కేసు... !!
Related Posts:
రెడీ 1,2,3.. 28 రోజుల్లోపు భారత్కు విజయ్ మాల్యా, పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు..లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాకు లండన్ హైకోర్టులో చుక్కెదురైంది. భారతదేశానికి అప్పగించే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాననే పిటిషన్ను హైకోర్టు తోసిపుచ… Read More
హమ్మయ్యా:మండలికి ఉద్దవ్ థాకరే, మరో 8 మంది కూడా.. సీఎం సీటు సేఫ్..మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు మరో 8 మంది సభ్యులు కూడా ఎగువసభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్ర శాసనమండలో ఖాళీగా… Read More
ఆ రెండు దేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న 312 మంది భారతీయులుహైదరాబాద్: ‘వందేభారత్'లో భాగంగా కరోనా లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అమెరికా… Read More
గత ఇరవై ఏళ్లలో ఐదు ప్రాణాంతాక వైరస్ లను వదిలింది..!చైనా పై తీవ్రస్తాయిలో మండిపడ్డ ట్రంప్..!వాషింగ్టన్/హైదరాబాద్ : చైనా దేశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి డోస్ పెంచి కనికరంలేని పచ్చి ఆరోపణలు చేసారు అగ్రర… Read More
బార్లు, క్లబ్బుల్లో బీర్ల లెక్క తేల్చాలని ఆదేశాలు జారీ చేసిన ఎక్సైజ్ కమీషనర్ ... రీజన్ ఇదేకరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూత పడ్డాయి. ఒక్క మద్యం దుకాణాలే కాదు కరోనా లాక్ డౌన్ వల్ల బార్లు, క్లబ్బులు, టూరిజం క్ల… Read More
0 comments:
Post a Comment