Tuesday, August 6, 2019

ఇదసలు భారత దేశమేనా? మా శరీరాన్ని చీల్చారు?: కన్నీరు పెట్టుకున్న ఫరూఖ్ అబ్దుల్లా

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం వంటి చర్యల నేపథ్యంలో- ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పెద్ద దిక్కు ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పచ్చి అబద్ధాల కోరు అని అభివర్ణించారు. ప్రపంచంలోనే అతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33cDUQE

Related Posts:

0 comments:

Post a Comment