ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 జూన్ 2020 సంస్థ పేరు: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cqSh7j
ECILలో ఉద్యోగాలు: ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
Related Posts:
బీసీలంటే జెండాలు మోసేవాళ్లా?.. ఓట్లేసే మరమనుషులా? : ఆర్.కృష్ణయ్య ధ్వజంహైదరాబాద్ : బీసీలను రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని ధ్వజమెత్తారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య. బీసీలంటే ఓట… Read More
యూపీలో ప్రియాంకా గాంధీ గంగా యాత్ర ప్రారంభం .. తొలిరోజు పర్యటన ఇలాయూపీ రాజకీయాలను మార్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వినూత్నంగా గంగా యాత్ర ద్వారా యాదవేతరులను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టారు. ప్… Read More
భువనగిరిలో బిగ్ ఫైర్ యాక్సిడెంట్.. భారీగా ఆస్తినష్టం..!భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భువనగిరి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ కెమికల్ కంపెనీలో ఆదివారం అర్ధరాత్రి దాటాక మంటలు చె… Read More
ఇండియాలో మొత్తం 3000 రాజకీయ పార్టీలా..! దేవుడా..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : ప్రపంచ దేశాల్లో రెండవ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో రాజకీయ పార్టీలు కూడా అదే స్థాయిలో పుట్టుకొస్తున్నాయి. నిజమ… Read More
బాబోయ్ ఎండలు .. పెరుగుతున్న ఉష్ణోగ్రతలుహైదరాబాద్ : ఎండలు మండిపోతున్నాయి. మార్చి రెండో వారంలోనే భానుడు భగభగమండిపోతున్నాడు. ఇక రానున్న రెండు నెలలు పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం జనాలను వెంటాడు… Read More
0 comments:
Post a Comment