సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణను తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పంపిన లేఖకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. జస్టిస్ ఎన్వీరమణను తదుపరి సీజేఐగా నియమించాలని కేంద్ర న్యాయశాఖ పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి కోవింద్ ఆమోద ముద్ర వేశారు. సుప్రీం ఛీఫ్ జస్టిస్గా ఎన్వీ రమణ- కేంద్రానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PBLYsh
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ- రాష్ట్రపతి ఆమోదం- ఏప్రిల్ 24న బాధ్యతలు
Related Posts:
సాయి రెడ్డి పై ఫిర్యాదు : మా పరువు పోయింది: ఇసి కి వేటు పడిన ఎస్పీల లేఖ..!ఎన్నికల సంఘం..ఏపి ప్రభుత్వం..వేటు పడిన అధికారులు. ఇప్పుడు ఎన్నికల వేళ ఈ వ్యవహారంలో ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సం… Read More
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఈజీ కాదు .. కరువే కొంప ముంచుతుందా?త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర లో అధికారం చేజిక్కించుకోవడం బిజెపికి అంత సునాయాసం కాదని తెలుస్తోంది. మహారాష్ట్ర లో వచ్చిన కరువుకాటకాలతో … Read More
ఉపసంహరణకు నేడే చివరిరోజు..! నిజామాబాద్ లో కొనసాగుతున్నఉత్కంఠ..!మంత్రి జోక్యం ఫలించేనా..?నిజామాబాద్/హైదరాబాద్ : ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సుమారు 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థ… Read More
అజిత్ ధోవల్ సూచనలతోనే: రెండేళ్ల కిందటే ఏ-శాట్ ప్రాజెక్ట్ మొదలు! డీఆర్డీఓ ఛైర్మన్న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన అంతరిక్ష ప్రయోగం.. `మిషన్ శక్తి`. భూకక్ష్యలో పరిభ్రమించే ఉపగ్రహాలను పేల్చి పడేయగల శక్తి సామర్థ్… Read More
గుజరాత్ బీజేపీలో కలవరం, క్రమంగా పట్టు సాధిస్తున్న కాంగ్రెస్అహ్మదాబాద్ : గుజరాత్ లోక్సభ ఎన్నికలు బీజేపీకి సవాల్గా మారాయి. మోడీ సొంత రాష్ట్రం కావడంతో మెజార్టీ స్థానాలు అకౌంట్లో వేసుకోవాలని కమలదళం భావిస్తోంది.… Read More
0 comments:
Post a Comment