బెంగళూరు: కర్ణాటకలోని అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు చాల మంది మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ప్రధాన అనుచరులు. తమను మంత్రులు చేస్తానని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మోసం చేశారని, ఆయన కులం ఎమ్మెల్యేలకే దిక్కు లేదని, తాను ఎంతని అనర్హతకు గురైన ఎమ్మెల్యే బి.సి. పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హావేరీలో మీడియాతో మాట్లాడిన హీరేకరూర్ నియోజక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T7Ebj2
మాజీ సీఎం మోసం చేశారు, ఆయన కులం ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, నేను ఎంత ? రెబల్ !
Related Posts:
స్నిఫర్ డాగా...మజాకా... పోలీస్ కుక్కకు ఘనంగా అంత్యక్రియలుఒకటి కాదు రెండు ఏకంగా 130 కేసులను చేధించింది. క్రిమినల్స్ పట్టివ్వడంలో తన పాత్రను అధ్భుతంగా పోషించింది. అందుకే రాష్ట్రస్థాయి అవార్డును కూడ తీసుకుంది. … Read More
ఆ రెండూ దొందూ దొందే.. టీఆర్ఎస్, బీజేపీపై శ్రీధర్ బాబు గరంపెద్దపల్లి : టీఆర్ఎస్, బీజేపీ పై ఓ రేంజ్లో ఫైరయ్యారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఆ రెండు పార్టీలు దొందూ దొందేన… Read More
టీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు.. బీజేపీ వైపు ప్రజల చూపు : మురళీధర్ రావుమహబూబ్నగర్ : టీఆర్ఎస్ పార్టీని పక్కా ప్లాన్డ్గా ఎదుర్కొనే పార్టీ ఏదైనా ఉందంటే.. అది బీజేపీయేనని స్పష్టం చేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముర… Read More
మసీదుల్లోకి మహిళల ఎంట్రీకి నో.. తేల్చిచెప్పిన సర్వోన్నత న్యాయస్థానంన్యూఢిల్లీ : మసీదుల్లోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అఖిల భారత హిందు మహాసభ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. అంతేకాదు మసీదుల్లోకి మహి… Read More
ఎమ్మెల్యేలా.. సంతలో పశువులా... ముంబై హోటల్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల నిరసన, రంగంలోకి శివకుమార్ముంబై/ బెంగళూరు : కర్ణాటకీయం క్షణ క్షణం మారుతుంది. ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు శతవిధలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబై హోటల్లో క… Read More
0 comments:
Post a Comment