Monday, July 8, 2019

ఎమ్మెల్యేలా.. సంతలో పశువులా... ముంబై హోటల్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల నిరసన, రంగంలోకి శివకుమార్

ముంబై/ బెంగళూరు : కర్ణాటకీయం క్షణ క్షణం మారుతుంది. ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు శతవిధలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబై హోటల్లో క్యాంపు నిర్వహిస్తోన్న ఎమ్మెల్యేలతో చర్చలు జరిపేందుకు రంగంలోకి దిగారు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేయగా, తాము కూడా రిజైన్ చేస్తామని జేడీఎస్ మంత్రులు స్పష్టంచేశారు. దీంతో కర్ణాటక రాజకీయం ట్విస్టులతో చివరి దశకు చేరినట్టు అనిపిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S0AN9r

Related Posts:

0 comments:

Post a Comment