న్యూఢిల్లీ : మసీదుల్లోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అఖిల భారత హిందు మహాసభ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. అంతేకాదు మసీదుల్లోకి మహిళల ప్రవేశించే ప్రయత్నం చేసినప్పుడు చుద్దాం అంటూ వ్యాఖ్యానించింది. ముస్లిం మహిళలు కూడా మసీదుల్లో ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని హిందూ మహాసభ పిటిషన్ దాఖలు చేయగా .. ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం విచారించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S3WFAQ
మసీదుల్లోకి మహిళల ఎంట్రీకి నో.. తేల్చిచెప్పిన సర్వోన్నత న్యాయస్థానం
Related Posts:
మంగళగిరి, తాడేపల్లిల్లో హైఅలర్ట్: రేపటి నుంచి ఆ 12 గంటలే: రెండు వారాలు నైట్ కర్ఫ్యూ?గుంటూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల కథ మళ్లీ మొదటికొచ్చింది. సెకెండ్ వేవ్ ప్రభావం అన్ని జిల్లాలపైనా ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు వందల్లో ప… Read More
వైఎస్ జగన్కు నారా లోకేష్ లేఖ: కేసీఆర్, మోడీ సర్కార్తో ముడిపెడుతూఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల కథ మళ్లీ మొదటికొచ్చింది. సెకెండ్ వేవ్ ప్రభావం అన్ని జిల్లాలపైనా ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు వందల్లో ప… Read More
కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా‘‘అబ్బబ్బా.. ఏమి ప్రభంజనం.. ఇసుకేస్తే రాలనంత జనం.. నా జీవితంలో ఇంత గొప్ప జన సమూహాన్ని చూడటం ఇదే తొలిసారి..'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాటి ఎన… Read More
కరోనా టీకానే వివేక్ను బలి తీసుకుంది.. నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆరోపణలుకరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. వైరస్ నుంచి రక్షణ కోసం టీకా తీసుకుంటున్నారు. అయితే ఫస్ట్, సెకండ్ డోస్ టీకా తీసుకున్నవారికి కూడా కరోనా వస్తోంది. … Read More
మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం.. కరోనాతో యశోదలో చికిత్సకరోనా భయపెడుతోంది. ఏ లక్షణం లేకున్నా వైరస్ అంటుకుంటోంది. దీంతో ఎక్కడ చూసిన జనం బెంబేలెత్తిపోతున్నారు. గ్రామం, పట్టణం, నగరం అనే తేడా లేకుండా కరోనా విస్… Read More
0 comments:
Post a Comment