న్యూఢిల్లీ : మసీదుల్లోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అఖిల భారత హిందు మహాసభ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. అంతేకాదు మసీదుల్లోకి మహిళల ప్రవేశించే ప్రయత్నం చేసినప్పుడు చుద్దాం అంటూ వ్యాఖ్యానించింది. ముస్లిం మహిళలు కూడా మసీదుల్లో ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని హిందూ మహాసభ పిటిషన్ దాఖలు చేయగా .. ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం విచారించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S3WFAQ
మసీదుల్లోకి మహిళల ఎంట్రీకి నో.. తేల్చిచెప్పిన సర్వోన్నత న్యాయస్థానం
Related Posts:
ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా.. నో టెన్షన్.. జీహెచ్ఎంసీ సిబ్బంది వస్తున్నారుగా..!హైదరాబాద్ : ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా? నిరుపయోగంగా పడి ఉన్న ఐటమ్స్ బయట పడేయటానికి ఇబ్బందులు పడుతున్నారా? ఇప్పుడు అలాంటి టెన్షన్ ఏమీ లేదంటున్న… Read More
అయ్యన్న సాక్షిగా..టీడీపీపై నాగబాబు సెటైర్లు: సభకు అడ్డంకులకు ప్రయత్నం: భద్రత విషయంలోనూ..!ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన విశాఖలో పవన్ కళ్యాన్ లాంగ్ మార్చ్ ప్రారంభించారు. పవన్ తో కలిసి మార్చ్ లో పాల్గొనాలని భావించిన మెగా బ్రదర్ … Read More
చంద్రబాబు సన్నిహితులంటూ రూ. 5కోట్ల వసూళ్లు : టీడీపీ మాజీ మంత్రి మనమడు అరెస్ట్విశాఖపట్నం: చోడవరానికి చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానన… Read More
ప్రియాంక ఫోన్ హ్యాక్, దీదీ, ప్రఫుల్ పటేల్ కూడా..కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాక్ చేశారని ఆ పార్టీ ఆరోపించింది. వాట్సాప్ మాల్వేర్ ద్వారా హ్యాక్ చేశారని పేర్కొన్నారు. ప్రియాంకతోపాటు పశ్చిమబెం… Read More
మార్కెట్లో మరో 50:50 బిస్కట్ వస్తుందా... ? మహా సంక్షోభంపై అసదుద్దిన్ సెటైర్లుమహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, బీజేపీల వైఖరితో ప్రభుత్వ ఏర్పాటుకు జాప్యం జరుగుతున్న తీరుపై ఎంపీ ,ఎమ్ఐఎం అధినేత అసదుద్దిన్ తీవ్రంగా విమర్శించా… Read More
0 comments:
Post a Comment