Monday, July 8, 2019

మసీదుల్లోకి మహిళల ఎంట్రీకి నో.. తేల్చిచెప్పిన సర్వోన్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ : మసీదుల్లోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అఖిల భారత హిందు మహాసభ వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. అంతేకాదు మసీదుల్లోకి మహిళల ప్రవేశించే ప్రయత్నం చేసినప్పుడు చుద్దాం అంటూ వ్యాఖ్యానించింది. ముస్లిం మహిళలు కూడా మసీదుల్లో ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని హిందూ మహాసభ పిటిషన్ దాఖలు చేయగా .. ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం విచారించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S3WFAQ

0 comments:

Post a Comment