పెద్దపల్లి : టీఆర్ఎస్, బీజేపీ పై ఓ రేంజ్లో ఫైరయ్యారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఆ రెండు పార్టీలు దొందూ దొందేనని వ్యాఖ్యానించారు. అవి అవలంబించే విధానాలు సేమ్ టూ సేమ్ అని ధ్వజమెత్తారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీధర్ బాబు ఆ రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు. మొదటిసారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LcnBO2
Monday, July 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment