Monday, July 8, 2019

టీఆర్ఎస్‌కు వ్యతిరేక పవనాలు.. బీజేపీ వైపు ప్రజల చూపు : మురళీధర్ రావు

మహబూబ్‌నగర్‌ : టీఆర్ఎస్ పార్టీని పక్కా ప్లాన్డ్‌గా ఎదుర్కొనే పార్టీ ఏదైనా ఉందంటే.. అది బీజేపీయేనని స్పష్టం చేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. దేశ రాజకీయ చరిత్ర చూసినట్లయితే.. నిరంతర ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేందుకు బీజేపీ ఒక్కటే కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. సోమవారం నాడు మహబూబ్ నగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L7Q47B

Related Posts:

0 comments:

Post a Comment