మహబూబ్నగర్ : టీఆర్ఎస్ పార్టీని పక్కా ప్లాన్డ్గా ఎదుర్కొనే పార్టీ ఏదైనా ఉందంటే.. అది బీజేపీయేనని స్పష్టం చేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. దేశ రాజకీయ చరిత్ర చూసినట్లయితే.. నిరంతర ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేందుకు బీజేపీ ఒక్కటే కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. సోమవారం నాడు మహబూబ్ నగర్లో మీడియా సమావేశంలో మాట్లాడిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L7Q47B
టీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు.. బీజేపీ వైపు ప్రజల చూపు : మురళీధర్ రావు
Related Posts:
అనసూయ భరద్వాజ్పై అభ్యంతరకర వ్యాఖ్యలు: ట్విట్టర్ స్పందనపై అసంతృప్తి, సైబర్ క్రైం పోలీసులకు థ్యాంక్స్హైదరాబాద్: సినీ నటి, ప్రముఖ తెలుగు యాంకర్ అనసూయ భరద్వాజ్కు సోషల్ మీడియాలో ఆకతాయిల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి, మామూలు కామెంట్లు కాకుండా అసభ్యకరరీతిల… Read More
ఆలయ అభివృద్ధి: 15 నిమిషాలు చాలన్న వ్యక్తేనా?: అక్బరుద్దీన్పై తస్లీమా నస్రీన్న్యూఢిల్లీ: ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్ విమర్శలు గుప్… Read More
కరీంనగర్లో తెగబడ్డ ప్రేమోన్మాది.. కత్తితో ఇంట్లోకి చొరబడి యువతి హత్య..ఓవైపు లైంగిక వేధింపుల ఘటనలు.. మరోవైపు ప్రేమ పేరుతో దాడులు.. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో… Read More
చిరు,నాగ్లతో మరోసారి తలసాని భేటీ.. అధికారులకు కీలక ఆదేశాలు..తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి చిరంజీవి,నాగార్జునలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోలో… Read More
Power Tariff: విద్యుత్ ఛార్జీల పెంపు.. విమర్శనాస్త్రాలు: జనం ఏడుపు.. జగన్కు సంతోషాన్నిస్తుందట..!అమరావతి: రాష్ట్రంలో కరెంటు ఛార్జీలను పెంచుతూ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఇచ్చిన ఆదేశాల పట్ల ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్… Read More
0 comments:
Post a Comment