తన వద్ద పనిచేసే వారిని కుటుంభ సభ్యుల్లా చూసుకోవాల్సిన నాయకుడే... ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం హత్య చేయించాడు... రెండు పాలసీలు చేయించి వాటిని తీసుకునేందుకు హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారు..అనంతరం 32లక్షల ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులను కాజేశారు. కాగా ప్రమాదం తర్వాత అనుమానస్పద మృతిని కాజేసిన హత్య కోణాన్ని కర్నూలు జిల్లా పోలీసులు చేధించారు. నాలుగు సంవత్సరాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ZX4cL
జీవిత బీమా డబ్బుల కోసమే హత్య.. నిందితుడు టీడీపీ నేత... 4 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ
Related Posts:
విహరంలో విషాదం : నది ప్రవాహంలో కొట్టుకుపోయిన నలుగురు, ఒకరి మృతికడప : సరదా కోసం విహరానికి వెళ్లే విషాదం నింపింది. కడప జిల్లాకు చెందిన జాఫర్ హుస్సేన్ కుటుంబంతో కలిసి కుందూ నది ఒడ్డుకు వెళ్లారు. అక్కడే మధ్యాహ్న భోజనం… Read More
జమ్ముకశ్మీర్లో భూకంపం.. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనంశ్రీనగర్ : హిమానీనదం జమ్ముకశ్మీర్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 4.2గా నమోదైంది. దీంతో ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు… Read More
\"హిందూ పాకిస్థాన్\" వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్కు అరెస్ట్ వారెంట్కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ శశిథరూర్ పై కోల్కతా కోర్టు అరెస్ట్ వారెంట్ విడుదల చేసింది. 2019 ఎన్నికల తర్వాత రెండవ సారి బీజేపీ ఎర్పడిన బీజేపీ ప్రభుత్వాన్… Read More
సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేయాల్సిందే.. కేటీఆర్పై మండిపడ్డ దత్తన్న..!హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుతోంది. టీఆర్ఎస్ పార్టీకి దీటుగా బలం పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీని మ… Read More
కశ్మీర్పై రాహుల్వి తప్పుడు కథనాలు : కొట్టిపారేసిన రాజ్భవన్, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో పర్యటనపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను ఆ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం తప్పుపట్టింది. కశ్మ… Read More
0 comments:
Post a Comment