రామచంద్రాపురం : ఏమైందో తెలియదు.. ఎవరు చంపారో తెలియదు.. ఎందుకు హత్య చేశారో తెలియదు. తల్లీకూతుళ్లను అతి దారుణంగా చంపేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. తల్లితో పాటు కూతురును అంత పైశాచికంగా ఎవరు చంపారో తెలియక స్థానికంగా విషాదం నెలకొంది. శనివారం నాడు రాత్రి జరిగిన ఘటన కాస్తా ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లీకూతుళ్లను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U0ZGml
అతి దారుణంగా.. పైశాచికంగా.. తల్లీకూతుళ్లు మర్డర్..!
Related Posts:
అక్రమ చిట్ ఫండ్ లకు చెక్ పెట్టే బ్లాక్ చైన్ టెక్నాలజీ ..ఇక మోసపూరిత చిట్ ఫండ్ లకు చుక్కలేరాష్ట్రంలో చిట్ ఫండ్ మోసాలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చిట్ ఫండ్ కంపెనీలు చిట్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నాయ… Read More
లోక్సభ ఎన్నికలు 2019: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూలైన్లలో ని… Read More
రాత్రి నరకం.. పగలు చుక్కలు.. అకాల గాలి, వర్షంతో అనేక ఇబ్బందులు పడుతున్న జనం..!!హైదరాబాద్ : రాష్ట్రంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన వాన భారీ నష్టాన్ని మిగిల్చింది. సోమవారం సాయంత్రం గంటకు 78 కిలోమీటర్ల వేగ… Read More
బాలీవుడ్ నటుడి రాజకీయ అరంగేట్రం: ఒకే పార్టీలో తల్లి, కుమారుడు! లోక్ సభ ఎన్నికలకు సినీ గ్లామర్!చండీగఢ్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ రాజకీయ అరంగేట్రం చేశారు. భారతీయ జనతాపార్టీలో చేరారు. కొద్దిరోజుల కిందటే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ ష… Read More
ఇంటర్ బోర్డును కోర్టుకీడ్చిన బాలల హక్కుల సంఘంహైదరాబాద్ : విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఇంటర్ బోర్డుపై ఆగ్రహం పెల్లుబికుతోంది. తప్పుల తడకల ఫలితాలు ఇవ్వడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంల… Read More
0 comments:
Post a Comment