Thursday, November 7, 2019

విజయారెడ్డి ఉదంతంలో మరో విషాదం...పెట్రోల్ పోసిన సురేష్ మృతి

ఒక్క భూమి పట్టా వివాదం ముగ్గురి ప్రాణాలను బలిగోంది. అప్పుల్లో కూరుకుపోయి అనాలోచితంగా వ్యవహరించిన సురేశ్ తీరుకు తన స్వంత కుటుంబంతో పాటు మొత్తం మూడు కుటుంబాల భవిష్యత్ చిద్రమైంది. ఈనేపథ్యంలోనే అబ్దుల్లా‌పూర్ మెట్ సంఘటనలో తహసీల్దార్ విజయారెడ్డిపై సురేశ్ అనే రైతు పెట్రోల్ పోయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తాజాగా తహసీల్దార్‌పై పెట్రోల్ పోసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36GycZ9

Related Posts:

0 comments:

Post a Comment