Thursday, November 7, 2019

అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు: ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ గా కాకాని: రూల్స్ కమిటీలో వంశీ ..!

ఏపీ శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారాం శానసభా కమిటీలను ప్రకటించారు. కొత్త ప్రభుత్వంలో కొత్త సభ్యులతో సభ ఏర్పడిన తరువాత ఈ కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నిబంధనల కమిటీ.. పిటీషన్ల కమిటీ..ప్రివిలేజ్ కమిటీ..కీలకమైన ఎథిక్స్ కమిటీ..ప్రభుత్వ హామీల అమలు పైన కమిటీలను ఏర్పాటు చేసారు. అయితే, నిబంధనల కమిటీ చైర్మన్ గా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NpiABt

Related Posts:

0 comments:

Post a Comment