పెట్రో, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వారంలో ధరలు నాలుగోసారి హై అయ్యాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.25 పైసల చొప్పున ఎక్కువయ్యాయి. ఈ మేరకు చమురు సంస్థలు ప్రకటించాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.70కు చేరింది. ముంబైలో అదీ 92.28గా ఉంది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.75.88 కాగా.. ముంబైలో 82.66గా ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c3gXq3
Saturday, January 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment