Wednesday, July 24, 2019

ఇద్దరు ఉపముఖ్యమంత్రులు! అధిష్ఠానంతో చర్చల తర్వాతే నిర్ణయం అంటున్న యెడ్డీ !!

బెంగళూరు/హైదరాబాద్ : ఇక కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ సర్కారు కూలిపోవడంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 14 నెలల ఆపరేషన్‌ యజ్ఞానికి తగిన ఫలితం పొందిన బి.ఎస్‌.యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొనే అవకాశం అందివచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకుగానూ ఇవాళ భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. రాబోయే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gs0dbf

Related Posts:

0 comments:

Post a Comment