బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ యుద్ధ వాతావరణమే నెలకొంది. ఆ రాష్ట్రంపై పట్టు సాధించాలని బీజేపీ భావిస్తుండగా... వారి జిమిక్కులను తిప్పి కొట్టాలని మమతా పావులు కదుపుతున్నారు. తాజాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ బెంగాల్ పర్యటనకు కోల్కతాకు చేరుకున్నారు. అంతకంటే ముందు దీదీ బీజేపీ, మోడీపై విమర్శలు గుప్పించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sPalS6
ఎన్నికల జిమ్మిక్ : నేతాజీపై ఎప్పుడూ లేని ప్రేమ కొత్తగా ఏంటో: కేంద్రాన్ని కడిగిపారేసిన దీదీ
Related Posts:
సీఎం జగన్ కు ఏపీ డాక్టర్ల సంఘం లేఖ- సుధాకర్ ఉదంతం తర్వాత అవే డిమాండ్లతో..ఏపీ సీఎం వైఎస్ జగన్కి.. ఏపీ డాక్టర్స్ అసోసియేషన్ ఇవాళ ఓ లేఖ రాసింది. కోవిడ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ వైద్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి … Read More
Beds Scam: కరోనా దెబ్బ, బెడ్స్ అద్దె మాత్రమే రూ. 144 కోట్లు ? కొంటే రూ. 10 కోట్లు, అయ్యో సీఎం, మచ్చబెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు పేద, మద్య తరగతి ప్రజల బతుకులు తారుమారైనాయి. కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ విధించడంతో కార్మికులు, వలస… Read More
కాంగ్రెస్కు సచిన్ గుడ్ బై.. ముహుర్తం.. గెహ్లాట్ బలం 104.. బీజేపీ రివర్స్ గేర్..పైలట్ క్రాష్ ల్యాండ్కర్ణాటక, మధ్యప్రదేశ్ లో అద్భుతంగా ఫలించిన ఆపరేషన్ కమల్.. రాజస్థాన్ లో మాత్రం అత్యంత దారుణంగా విఫలమైంది. అశోక్ గెహ్లాట్ సర్కారును నిలువునా కూల్చేందుకు … Read More
చంద్రబాబు! అశోక్ గజపతిలా కాదనుకుంటా, మా ఫ్యామిలీ వ్యవహారాల్లో వద్దు: సంచైత కౌంటర్అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్, మన్సాస్ ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు తీవ్రస్థాయిలో మండిపడ… Read More
‘గాంధీ’లో కరోనా పరీక్షలు ఎందుకు చేయడంలేదు: ఆ ఆస్పత్రులపై చర్యలేవీ?: హైకోర్టుహైదరాబాద్: తెలంగాణ హైకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయకపోవడమేంటని ప్రశ్నించింది. కరోనా పరీ… Read More
0 comments:
Post a Comment