Tuesday, April 9, 2019

నారా రోహిత్ జోస్యం .. జగన్ వైసీపీని బీజేపీలో కలిపేస్తారట

కొన్ని గంటలే ప్రచారానికి సమయం ఉన్న నేపధ్యంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఈసారి విజయం సాధించటం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీడీపీ జాతీయ నేతలతో, స్టార్ క్యాంపెయినర్లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది . ఇక స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దిగిన నారావారి హీరో నారా రోహిత్ చివరి రోజు ప్రచారంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G42EzV

Related Posts:

0 comments:

Post a Comment