ఖమ్మం/హైదరాబాద్ : ఆ గ్రామంలో కులం వికటాట్టహాసం చేసింది. కుల రక్కసి విశ్రుంఖలంగా ప్రవర్తించింది. సంర్పంచ్ పదవిలో ఉన్న ఓ మహిళపై దారుణంగా పంజా విసిరింది. కరుడుగట్టిన రాజకీయాల మద్య ఓ అభాగ్యురాలు నలిగి నరకం చూసింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆ పదవికి ఎన్నికయ్యారు ఆ మహిళ. ఆమె సామాజిక వర్గానికి చెందిన కొందరితో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FY1GoO
మహిళా సర్పంచ్ పై పంజా విసిరిన కుల రక్కసి..! ఖమ్మం జిల్లాలో సభ్య సమాజం సిగ్గు పడే ఘటన..!!
Related Posts:
హలో..హలో.. సోమిరెడ్డి గారూ..! వినిపిస్తోందా..? నెల్లూరులో మన దారెటు సార్..!!అమరావతి/హైదరాబాద్ : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ పేరు ఆంధ్రా రాజకీయాలలో సుపరిచితమే..ఈయన ఐదు సార్లు ప్రజాక్షేత్రంలో ఓటమి పాలయ్యారు...నాలుగు సార్లు… Read More
జగన్ టార్గెట్ 2024 : మంత్రుల్లోనే కాదు..శాఖల్లోనూ పక్కా సమీకరణాలుముఖ్యమంత్రి జగన్ టార్గెట్ 2024 లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. సామాజిక-ప్రాంతీయ సమతుల్యత మంత్రుల కేటాయింపులోనే సాధారణంగా అమలు చేస్తారు. కానీ… Read More
సీఎం కొడుకుకు ఓటు మాత్రం వెయ్యలేదు, మీ పనులు మాత్రం చెయ్యాలా ? మంత్రి ఫైర్ !బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఓడిపోవడంతో జేడీఎస్ పార్టీ మంత్రులు, నాయకులు సహనం కొల్పోతున్నారు… Read More
వైఎస్ను గుర్తు చేసిన జగన్ కేబినెట్... ఎవరికి ఏ మంత్రి పదవి ఇచ్చాడంటే..!ఊహించిందే జరిగింది. తన తండ్రి బాటలోనే జగన్ సైతం మహిళకే హోం శాఖ అప్పగించారు. గుంటూరు జిల్లా ఎస్సీ మహిళ మేకతోటి సుచరితకు హోం శాఖ కేటాయించారు… Read More
రావెల! పొద్దున రాజీనామా..మధ్యాహ్నానికి బీజేపీలో!గుంటూరు: మాజీమంత్రి రావెల కిశోర్బాబు కన్ను ఈ సారి భారతీయ జనతాపార్టీపై పడింది. కాషాయ తీర్థాన్ని పుచ్చుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగం… Read More
0 comments:
Post a Comment