ఖమ్మం/హైదరాబాద్ : ఆ గ్రామంలో కులం వికటాట్టహాసం చేసింది. కుల రక్కసి విశ్రుంఖలంగా ప్రవర్తించింది. సంర్పంచ్ పదవిలో ఉన్న ఓ మహిళపై దారుణంగా పంజా విసిరింది. కరుడుగట్టిన రాజకీయాల మద్య ఓ అభాగ్యురాలు నలిగి నరకం చూసింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆ పదవికి ఎన్నికయ్యారు ఆ మహిళ. ఆమె సామాజిక వర్గానికి చెందిన కొందరితో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FY1GoO
Tuesday, April 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment