సోన్బద్ర : ఇటీవల యూపీలోని సోన్బద్రలో జరిగిన నరమేధం దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీ.. సీఎం యోగి ఆదిత్యనాథ్పై విమర్శలు గుప్పించారు. దీంతో ఆయన స్పందించారు. సోన్బద్ర ఘటనకు కారణమెవరు అని ప్రశ్నించారు. గిరిజన రైతులను కాల్చి చంపిన యజ్ఞ దత్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన వారు కాదా అని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Le7wO
కాంగ్రెస్ నేతలది మొసలి కన్నీరు.. సోన్బద్ర ఘటనపై యోగి
Related Posts:
కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత.. బీజేపీ రాష్ట్ర నేతల సంతాపం..విజయవాడ : గత చంద్రబాబు ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు ఇవాళ కన్నుమూ… Read More
రెఫరెండం పెట్టు... బక్రీద్ కథతో జగన్కు రఘురామ చురకలు... ఆ ఒక్కడే ప్రభావితం చేస్తున్నాడంటూ...మూడు రాజధానులపై ప్రజా రెఫరెండం నిర్వహించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యం… Read More
ప్రేమించాలని టార్చర్, నీ నట్టింటికి వస్తానని ఫోన్, ఆత్మహత్య, కొన్ని గంటల్లో 74% మార్కులతో పాస్ !భోపాల్/ఇండోర్: అందరికంటే బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని ఆ అమ్మాయి నిర్ణయించింది. కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దె… Read More
త్వరలో ఏపీ సర్కార్-ఐఎస్బీ ఒప్పందం- దేశంలో తొలిసారి-కొత్త రాజధానుల్లో పెట్టుబడుల ఆకర్షణ...ఏపీలో కొత్తగా ఏర్పాటవుతున్న రెండు నూతన రాజధానులు విశాఖపట్నం, కర్నూలుతో పాటు రాయలసీమ ప్రాంతంలో భారీ పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు వీలుగా ప్రభు… Read More
ఎక్కడో ఎర్నాకుళంలో ఉండి... ఈశాన్య భారతం కోసం... విద్యార్థులపై మోదీ ప్రశంసలు...ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. శనివారం(అగస్టు 1) సాయంత్రం 4.30గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన… Read More
0 comments:
Post a Comment