న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. హితులు, సన్నిహితులు, కోలిగ్స్ తమ నేతకు తుది వీడ్కోలు పలికారు. నిన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షీలా దీక్షిత్ చనిపోయిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె .. గుండెపోటుతో మృతిచెందారు. దీక్షిత్ మృతిపై పార్టీలకతీతంగా నేతలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XVS4Xp
అధికార లాంఛనాలతో షీలా దీక్షిత్ అంత్యక్రియలు.. తుది వీడ్కోలు పలికిన సోనియా, షా
Related Posts:
వేలల్లో పుట్టుకొస్తున్న కరోనా కేసులు: పొరుగు రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో లాక్డౌన్?ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతోన… Read More
68వేలకు పైగా కొత్త కేసులతో .. కోటి 20 లక్షల మార్క్ దాటి .. భారత్ లో కరోనా విలయంభారతదేశంలో కరోనా కంట్రోల్ తప్పుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 24 గంటల్లో 68,020 కొత్త కేసులు న… Read More
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మరికొద్దిరోజుల్లో హైదరాబాద్లో 40 డిగ్రీలు దాటే ఛాన్స్..తెలంగాణలో ఎండలు అప్పుడే ముదిరిపోయాయి. ఇంకా మార్చి నెల కూడా దాటకముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఆదివారం(మార్చి 28) హైదరాబాద్లో 39 డిగ్రీ… Read More
రూల్ ఫర్ ఆల్ ... మాస్క్ ధరించని సిఐ కి ఫైన్ వేసిన గుంటూరు అర్బన్ ఎస్పీరూల్ ఈజ్ రూల్ ... రూల్ ఫర్ ఆల్ అని కచ్చితంగా చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇళ్లలో నుంచి రోడ్డుమీదికి వచ్చే వారెవరైనా సరే మాస్కులు ధరించి తీరాల్స… Read More
ఏపీలో కరోనా కల్లోలం-నిబంధనలు ఉల్లంఘిస్తే ఉక్కుపాదం-ఒక్కరోజులో 17 లక్షల ఫైన్ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండంతో అన్ని జిల్లాల్లో కే… Read More
0 comments:
Post a Comment