Saturday, August 1, 2020

త్వరలో ఏపీ సర్కార్-ఐఎస్‌బీ ఒప్పందం- దేశంలో తొలిసారి-కొత్త రాజధానుల్లో పెట్టుబడుల ఆకర్షణ...

ఏపీలో కొత్తగా ఏర్పాటవుతున్న రెండు నూతన రాజధానులు విశాఖపట్నం, కర్నూలుతో పాటు రాయలసీమ ప్రాంతంలో భారీ పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు వీలుగా ప్రభుత్వం ఓ కీలక ఒప్పందం చేసుకోబోతోంది. హైదరాబాద్ కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్‌బీతో చేసుకునే ఈ ఒప్పందంతో వెనుక బడిన ప్రాంతాల్లో ప్రజలకు అభివృద్ధి ఫలాలు, ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xho1Hv

Related Posts:

0 comments:

Post a Comment