Saturday, August 1, 2020

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత.. బీజేపీ రాష్ట్ర నేతల సంతాపం..

విజయవాడ : గత చంద్రబాబు ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు ఇవాళ కన్నుమూశారు. కరోనా వైరస్ సోకడంతో తొలుత తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న మాణిక్యాలరావు ఆరోగ్య పరిస్దితి విషమించడంతో ఆయన్ను నెల రోజుల క్రితం విజయవాడకు తీసుకొచ్చారు. స్ధానికంగా ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39NwFlY

Related Posts:

0 comments:

Post a Comment