విజయవాడ : గత చంద్రబాబు ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు ఇవాళ కన్నుమూశారు. కరోనా వైరస్ సోకడంతో తొలుత తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న మాణిక్యాలరావు ఆరోగ్య పరిస్దితి విషమించడంతో ఆయన్ను నెల రోజుల క్రితం విజయవాడకు తీసుకొచ్చారు. స్ధానికంగా ఓ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39NwFlY
Saturday, August 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment