విజయవాడ : గత చంద్రబాబు ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు ఇవాళ కన్నుమూశారు. కరోనా వైరస్ సోకడంతో తొలుత తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న మాణిక్యాలరావు ఆరోగ్య పరిస్దితి విషమించడంతో ఆయన్ను నెల రోజుల క్రితం విజయవాడకు తీసుకొచ్చారు. స్ధానికంగా ఓ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39NwFlY
కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత.. బీజేపీ రాష్ట్ర నేతల సంతాపం..
Related Posts:
పెళ్లిలో టిక్టాక్ వీడియో: రెండు గ్రూపుల మధ్య గొడవ, గ్యాంబ్లింగ్ డెన్లో కాల్పులున్యూఢిల్లీ: వినోదపు వీడియో యాప్ ‘టిక్టాక్' వీడియో రెండు గ్రూపుల మధ్య గొడవ పెట్టింది. ఓ గ్రూపులోని నలుగురు సభ్యులు మరో గ్రూపుపై కాల్పులకు తెగబడ్డారు. … Read More
Rythu Soubhagya Deeksha: జనసేన రైతు సౌభాగ్య దీక్ష.. పోస్టర్ ఇదే: 151 మంది ఉండి ఏం లాభం: పవన్అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై పోరాటానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిరాహార … Read More
Citizenship Bill: ‘హిందూ రాష్ట్ర’ అంటూ ఆర్ఎస్ఎస్పై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహంఇస్లామాబాద్: భారత లోక్సభ పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన అక్కసును వెల్లగక్కారు. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస… Read More
పీఎస్ఎల్వీ హాఫ్ సెంచరీ: రిశాట్ ప్రయోగానికి కౌంట్ డౌన్: తిరుమలలో ఇస్రో ఛైర్మన్..!నెల్లూరు: వరుస ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకోనుంది. అత్యంత ప్రత… Read More
సీఎం జగన్ మైండ్గేమ్ ఎక్స్పర్ట్.. వరుణుడిని కూడా జైలుకు తీసుకెళ్తాడు.. చంద్రబాబు ఫైర్రైతు భరోసా అంశం ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళానికి దారి తీసేలా చేసింది. సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అంతేక… Read More
0 comments:
Post a Comment