బీరు బాటిల్స్ పై జాతిపిత మహాత్మ గాంధీ బోమ్మను ముద్రించిన ఇజ్రాయిల్ కంపనీ భారత దేశానికి క్షమాపణాలు చెప్పింది. భారతీయుల సెంటిమెంట్ను ఆగౌరవ పరిచినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్టు మల్కా బీర్స్ కంపనీ ప్రభుత్వాన్ని కోరింది. మహాత్మగాంధీకి తాము అత్యున్నత గౌరవ ఇస్తామని, జరిగిన దానికి చింతిస్తున్నామని తెలిపారు. కాగా మే 8 వ తేదిన ఇజ్రాయిల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XIiv1J
లిక్కర్ బాటిల్స్ పై గాంధీ ఫోటోను ముద్రించడం తప్పే...క్షమించండి... ఇజ్రాయిల్ కంపనీ
Related Posts:
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పోస్టర్లో నెహ్రూ లేకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహంభారత 75వ స్వాతంత్ర్య సంబరాలను పురస్కరించుకుని 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్' (ఐసీహెచ్ఆర్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత… Read More
గుంటూరు జిల్లా: ఇంట్లో తల్లీకూతుళ్ల దారుణ హత్య - ప్రెస్ రివ్యూగుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని నాగార్జున నగర్లో బంధువే ఆస్తి కోసం తల్లీకూతుళ్లను నరికి చంపాడని సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. … Read More
కాబుల్ అల్లకల్లోలం: ‘రోడ్డు పక్కన మృతదేహాలు, ఆస్పత్రుల్లో కుళ్లుతున్న శవాలు’కాబుల్ పొలిమేరల్లోని ఒక ఇంట్లో అంత్యక్రియల ప్రార్ధనల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబుల్ ఎయిర్ పోర్టు నుంచి మరొకరి వ్యక్తి మృతదేహం ఇంటికి చేరింది. త… Read More
ఆప్ఘనిస్తాన్ హార్రర్పై స్పందించిన రక్షణమంత్రి రాజ్నాథ్: సైన్యంలో కొత్త విభాగంన్యూఢిల్లీ: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్లో నెలకొన్న తాజా పరిణామాలు ప్రపంచ దేశాలను మరోసారి భయాందోళనలకు గురి చేస్తోన్నాయి. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించ… Read More
SI Bhavani Suicide: విజయనగరంలో మహిళా ట్రైనీ ఎస్సై భవానీ ఆత్మహత్య... ఏమై ఉంటుంది...విజయనగరం జిల్లా కేంద్రంలోని పీటీసీ(పోలీస్ ట్రైనింగ్ కాలేజీ)లో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఐదు రోజుల క్రితం శిక్షణ నిమిత్తం ఆమె … Read More
0 comments:
Post a Comment