వారంత బంగారం స్మగ్లర్లు, రెండు కోట్ల రుపాయల బంగారాన్ని జెడ్డా నుండి స్మగ్లింగ్ చేస్తూ శంషాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే ట్విస్ట్ ఏంటంటే పట్టుపడ్డ బంగారం మాది కాదని చెబుతున్నారు. తాము ఉమ్రాకు వెళ్లిన నేపథ్యంలో అక్కడి స్మగ్లర్లు బంగారం తీసుకెళ్లాల్సిందిగా బెదిరించారని , లేదంటే ఉమ్రా యాత్రకు వచ్చారంటూ స్థానిక పోలీసులకు అప్పచెబుతామని బెదిరించారని చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30blqgW
శంషాబాద్లో బంగారం పట్టివేత.. బెదిరించి స్ల్మగ్లింగ్ చేయించారంటూ ఆవేదన...!
Related Posts:
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రియాంకే న్యాయం చేస్తుంది..! పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బాద్యతలు తన వల్ల కాదని ప్రియాంకా గాంధీ చెప్పుకొస్తున్నప్పటికి ఆమె పేరునే ప్రతిపాదిస్తున్నారు నాయకులు… Read More
రాజకీయ ప్రతీకారాలు ఉండవు..! యడియూరప్ప సంచలన నిర్ణయం..!!బెంగళూరు/హైదరాబాద్ : కర్ణాటక రాజకీయాలు రసవత్తంరంగా సాగుతున్నాయి. నిన్నటి వరకూ ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు సాగుతున్నాయి కన్నడ రాజకీయాలు. కర… Read More
భారీ డీల్ : రష్యా నుంచి ఆర్-27 క్షిపణుల కొనుగోలుకు భారత్ ఒప్పందంభారత రక్షణ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా రష్యా నుంచి ఆర్-27 క్షిపణులను కొనేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఇండి… Read More
బెంగాల్ నుండి ఒడిశాకు చేరిన రసగుల్ల... ఎందుకు..?రసగుల్ల పేరు చెబితే ఎవ్వరికైన నోరూరక తప్పదు, వాటిని చూసిన తర్వాత తినేవరకు మనస్సు ఆగదు. మరి ఇంతలా నోరూరించే రసగుల్లాలు ఏప్రాంతానికి చెందినవి, వీటీనీ తయ… Read More
చేపలు పుష్కలంగా తింటే క్యాన్సర్ రాదంట.. చెప్పిందెవరో తెలుసా..!హైదరాబాద్ : క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధిలా మారుతోంది. సైలెంట్ కిల్లర్గా మనుషుల ప్రాణాలు హరిస్తోంది. క్యాన్సర్ వ్యాధి పట్ల జనాల్లో అవగాహన లేకపోవడం కూడా … Read More
0 comments:
Post a Comment