ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండంతో అన్ని జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వందలాది కొత్త కేసులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా కరోనా నిబంధనల దుమ్ముదులుపుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీగా జరిమానాలు విధిస్తోంది. నిన్న ఒక్క రోజే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pxn3FT
ఏపీలో కరోనా కల్లోలం-నిబంధనలు ఉల్లంఘిస్తే ఉక్కుపాదం-ఒక్కరోజులో 17 లక్షల ఫైన్
Related Posts:
జగన్ ఎన్నికల యుద్దభేరీ : తటస్థులు..కార్యకర్తలతో సమావేశం : తిరుపతి వేదికగా ప్రారంభం..!వచ్చే ఎన్నికల కోసం వైసిపి అధినేత జగన్ శ్రీవారి పాదాల చెంత తిరుపతి వేదికగా ఎన్నికల సమరశంఖం పూరించను న్నారు. పాదయాత్ర తరువాత ప్రజల్లోకి వ… Read More
మహిళల దర్శనంతో శబరిమల సంప్రోక్షణ..! కోర్టుకెక్కిన బిందు.. పూజారికి నోటీసులుతిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి 50 ఏళ్లలోపు మహిళలు వెళ్లొచ్చనే సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా, రోజుకో వివాదం తెరమీదకు వస్తోంది. బిందు, కనకదుర్గ అనే ఇద్దర… Read More
నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ - 31 ఉపగ్రహం.. కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగుకౌరో : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. వరుస ప్రయోగాల సక్సెస్ తో దూసుకెళుతున్న ఇస్రో.. తాజాగా భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జ… Read More
నటి సుమలత ఎంపీగా పోటీ, ఆమె ఏం చేశారు, సీఎం కుమారస్వామి ఫైర్, కొడుకును పోటీ చేయించాలని!బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్న దివంగత రెబల్ స్టార్ సతీమణి, తెలుగింటి ఆడపడుచు సుమలత మీద కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమ… Read More
చంద్రబాబు ఆశలు అడియాశలే : ఆ కోరిక నెరవేరదు : జెసి సంచలన వ్యాఖ్యలు..!ఎప్పుడూ సంచలన కామెంట్లతో వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపి జెసి దివాకరరెడ్డి మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేసి ఏకంగా జాతీయ స్థాయిలో టిడిపి అధినేత చ… Read More
0 comments:
Post a Comment