Saturday, July 20, 2019

జ‌గ‌న్ ఒక వ‌ర్గానికే ప్రాధాన్య‌త‌: ఆ ప‌ద‌వుల‌న్నీ రెడ్ల‌కే : కులం పేరుతో రాజ‌కీయంగా డామేజింగ్ గేమ్..

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సైతం చంద్ర‌బాబు బాట‌లోనే ప‌య‌ణిస్తున్నారు. చంద్ర‌బాబు త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారికే ప్రాధాన్య‌త ఇస్తున్నారంటూ వైసీపీ నేత‌లు ఎన్నిక‌ల ముందు ఆరోపించారు. ఇప్పుడు అదే ర‌క‌మైన ఆరోప‌ణ‌లు బీజేపీ ముఖ్య నేత‌ల మొద‌లు టీడీపీ నేత‌లు చేస్తున్నారు. కేబినెట్ కూర్పులో జ‌గ‌న్ అమ‌లు చేసిన సోష‌ల్ ఇంజ‌నీరిం గ్ అంద‌రి ప్ర‌శంస‌లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GnqiIx

Related Posts:

0 comments:

Post a Comment