బీజేపీ మాజీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రధాని మోడీ కేబినెట్లో చివరి నిమిషంలో బెర్తు దక్కించుకున్నారు. ఇక మోడీ-షా ద్వయం అంతకుముందు గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో కలిసి పనిచేశారు. ఆ సమయంలో మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా అమిత్ షా ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీల తర్వాత బీజేపీకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MhHOU1
Friday, May 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment