Friday, May 31, 2019

జగన్ విజయ వీరుడు అంటూ శివసేన ప్రసంశల వర్షం .. మమతపై విమర్శల అస్త్రం

దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 353 స్థానాలలో విజయ కేతనం ఎగురవేసి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . ఇక ఈ నేపధ్యంలో శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. జగన్ పై ప్రసంశల వర్షం కురిపించి మమతా బెనర్జీపై విమర్శల అస్త్రం సంధించింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MuIsOe

Related Posts:

0 comments:

Post a Comment