దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 353 స్థానాలలో విజయ కేతనం ఎగురవేసి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . ఇక ఈ నేపధ్యంలో శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. జగన్ పై ప్రసంశల వర్షం కురిపించి మమతా బెనర్జీపై విమర్శల అస్త్రం సంధించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MuIsOe
జగన్ విజయ వీరుడు అంటూ శివసేన ప్రసంశల వర్షం .. మమతపై విమర్శల అస్త్రం
Related Posts:
దళితులు ఎదురు వస్తే స్నానం చేసి బయటకు వస్తున్న సీఎం సోదరుడు, కాంగ్రెస్ లీడర్ దెబ్బ!బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వంలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీ నాయకుల మద్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు, ఆ ర… Read More
8 ఏళ్ల మురికివాడ కుర్రాడు యదు కల అన్నామ్రితతో నెరవేరిందిఅవకాశం, ప్రోత్సాహం ఉండాలే కానీ మురికివాడ నుంచైనా సరే మాణిక్యం పుట్టుకొస్తుంది. అలాంటి మాణిక్యం గురించే ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని ఒక పెద్ద… Read More
ఏపిలో భారీగా యువ - నయా ఓటర్లు. ఎవరి మద్దతు ఎవరికి :ఏపి లో మొత్తం 3.69 కోట్ల ఓట్లు ..!ఏపిలో తుది ఓటర్ల జాబితా విడుదల అయింది. ఎన్నికలు సమీపిస్తన్న వేళ.. సవరణల అనంతరం ఈ జాబితా ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపిలో 25 లోక్సభ… Read More
శబరిమలలో అసలు మహిళా వివక్ష ఎక్కడ? హోటల్స్లో సిగరేట్ తాగేవాళ్లే: సత్యవాణి ఏం చెప్పారంటే?హైదరాబాద్: శబరిమల అంశంపై భారతీయం సత్యవాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పలు ఉదాహరణలు చెప్పి అసలు మహిళా వివక్ష ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇప్పుడు జరుగుతోందం… Read More
కొడనాడు ఎస్టేట్ మిస్టరీ: హత్యల వెనక సీఎం పళని స్వామి హస్తం..?తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఎస్టేట్తో సంబంధం ఉన్న పలువురు మృతి చెందిన విషయం సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు మిస్టరీని చేధించేందుకు పోలీసు… Read More
0 comments:
Post a Comment