దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 353 స్థానాలలో విజయ కేతనం ఎగురవేసి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . ఇక ఈ నేపధ్యంలో శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. జగన్ పై ప్రసంశల వర్షం కురిపించి మమతా బెనర్జీపై విమర్శల అస్త్రం సంధించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MuIsOe
Friday, May 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment