కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతోపాటు మరో రెండు రాష్ట్రాల గవర్నర్లను మార్చింది. ఈ నేపథ్యంలోనే యూపి,మధ్యప్రదేశ్ గవర్నర్లకు స్థాన చలనం కల్పించిన కేంద్రం నాగాలాండ్తో వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ఇందులో భాగంగానే ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇటివల పలువురు గవర్నర్లను నియమించింది. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z0gvzz
5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.... యూపి గవర్నర్గా అనందిబేన్ పటేల్...
Related Posts:
సిగరెట్ తాగొద్దన్నందుకు.. ప్యాంట్ జిప్ విప్పి..ఢిల్లీ : సౌదీ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ఓ యువకుడు రచ్చ చేశాడు. విమానంలో సిగరెట్ తాగొద్దన్నందుకు రెచ్చిపోయాడు. ఫ్లైట్లో మహిళా సిబ్బందితో అసభ్యంగ… Read More
జపాన్లో ఉన్మాది వీరంగం.. కత్తిపోటుతో చిన్నారి మృతి, 17మందికి గాయాలుజపాన్లో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. కవాసకి నగరంలో కత్తితో వీరంగం సృష్టించాడు. స్కూల్ బస్సు కోసం ఎదురుచూస్తున్న చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ… Read More
జనసేనకు గుడ్ బై చెప్పిన కీలక నేత .. ఏమన్నారంటేఏపీలో జనసేన పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో జనసేన పార్టీ నేతలు దిక్కు తోచనిస్థితిలో ఉన్నా… Read More
దీదీకి షాక్: మోడీ వ్యాఖ్యలు నిజమేనా... బీజేపీలోచేరేందుకు హస్తినకు టీఎంసీ ఎమ్మెల్యేలుపశ్చిమ బెంగాల్: లోక్సభ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ముఖ్యంగా బెంగాల్లో జరిగిన పోరు మాత్రం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని సారించింది. … Read More
IOCLలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ … Read More
0 comments:
Post a Comment