Saturday, July 20, 2019

5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.... యూపి గవర్నర్‌గా అనందిబేన్ పటేల్...

కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతోపాటు మరో రెండు రాష్ట్రాల గవర్నర్లను మార్చింది. ఈ నేపథ్యంలోనే యూపి,మధ్యప్రదేశ్ గవర్నర్లకు స్థాన చలనం కల్పించిన కేంద్రం నాగాలాండ్‌తో వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ఇందులో భాగంగానే ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇటివల పలువురు గవర్నర్లను నియమించింది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z0gvzz

Related Posts:

0 comments:

Post a Comment