Friday, May 31, 2019

నీరవ్ మోదీని అప్పగిస్తే ఏ జైలులో ఉంచుతారో చెప్పాలని కోరిన యూకే కోర్టు

భారతదేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి లండన్ లో తలదాచుకుంటున్న నేరగాడు నీరవ్ మోడీ కేసులో యూకే న్యాయస్థానం భారత్ ను ప్రశ్నించింది . నీరవ్ మోదీని భారత్ కు అప్పగించే విషయమై లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ చేపట్టారు. నీరవ్ మోదీని భారత్ కు అప్పగించాలని భారత్ కోరుతున్న నేపధ్యంలో ఆయనను అప్పగిస్తే ఏ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MknKjJ

Related Posts:

0 comments:

Post a Comment