అహ్మదాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అహ్మదాబాదులోని మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరయ్యారు. అహ్మదాబాదులోని డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ బ్యాంకులో అవకతవకలు జరిగాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతనిపై పరువునష్ట దావా కేసును ఆ బ్యాంకు యాజమాన్యంతో పాటు ఛైర్మెన్ అజయ్ పటేల్ వేశారు. అదే విషయాన్ని తెలుపుతూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. "నేను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LhwsOA
అహ్మదాబాదు కోర్టుకు రాహుల్ గాంధీ...ఈ సారి ఎందుకొచ్చారో తెలుసా..?
Related Posts:
ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష ఫలితాల విడుదల- రిజల్ట్ తెలుసుకోండిలా...ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయాల్లో తొలి విడత ఉద్యోగాల భర్… Read More
ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య ఇదే... ప్రకటన తేదీ ఖరారు- డిప్యూటీ స్పీకర్ వెల్లడి...ఏపీలో జిల్లాల పునర్ వ్యవస్ధీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీలు ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. … Read More
ప్రవీణ్ ప్రకాశ్ పని పట్టాల్సింది జగనే -చెప్పు దెబ్బలు -షాకింగ్ సర్వే చూశారా?: ఎంపీ రఘురామసీనియర్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను ఉద్దేశించి నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్య… Read More
34 శాతం మందిపై క్రిమినల్ కేసులు, హత్య, రేప్ అభియోగాలు.. అన్నీ పార్టీల నుంచి: ఏడీఆర్బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరిత్ర గల అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. రెండో విడత వచ్చేనెల 3వ తేదీన 94 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే 34 శాతం… Read More
తెలంగాణకు భారీ పెట్టుబడులు... ప్రతిపాదనలతో కేటీఆర్ను కలిసిన ఆ రెండు కంపెనీలు..తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో రెండు సంస్థలు ముందుకొచ్చాయి. లారస్ ల్యాబ్స్,గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలు హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో… Read More
0 comments:
Post a Comment