Tuesday, October 27, 2020

34 శాతం మందిపై క్రిమినల్ కేసులు, హత్య, రేప్ అభియోగాలు.. అన్నీ పార్టీల నుంచి: ఏడీఆర్

బీహర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరిత్ర గల అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. రెండో విడత వచ్చేనెల 3వ తేదీన 94 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే 34 శాతం అంటే 1463 మంది నేరచరిత్ర గల అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విషయాన్ని ఏడీఆర్ సంస్థ నివేదించింది. వీరికి ఏదో విషయంలో గొడవ, హత్య, లైంగికదాడికి సంబంధించిన కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mxXRKJ

Related Posts:

0 comments:

Post a Comment