Saturday, July 27, 2019

చివరి నిమిషంలో ఆలోచన విరమించిన బీజేపీ..ఆగమేఘాలపై యెడ్డీ ప్రమాణం ఇందుకేనా..?

గత మూడు రోజుల్లో కర్నాటక రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం, ఆ తర్వాత యడియూరప్ప కర్నాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే బీజేపీ అధిష్టానం మదిలో మాత్రం మరో ఆలోచన ఉన్నింది. ఇంతకీ ఏంటా ఆలోచన..? అది పక్కనబెట్టి ఆగమేఘాలపై యడియూరప్పతో సీఎంగా ఎందుకు ప్రమాణస్వీకారం చేయించింది..?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZfqPDT

Related Posts:

0 comments:

Post a Comment