హాజీపూర్ వరస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ పోక్సో (Pocso) కోర్టు ఉరిశిక్ష విధించింది. ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసి, హతమార్చిన కేసులో దోషిగా తేల్చింది. శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసి, హతమార్చారని ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలతో ఏకీభవించింది. నిందితుడి శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. విచారణ క్రమంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31A7mzQ
హాజీపూర్ వరుస హత్యల కేసులో కోర్టు సంచలన తీర్పు.. సైకో మర్రి శ్రీనివాస్రెడ్డికి ఉరి శిక్ష
Related Posts:
మందు కోసం కరోనా బాధితులు రావొద్దు: ఆనందయ్య, రెండ్రోజుల్లో పంపిణీ, అవసరమైతే ఇంటి వద్దకే..నెల్లూరు: కంటిలో చుక్కల మందుకు మినహా ఇతర మందులకు హైకోర్టు కూడా అనుమతివ్వడంతో కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మందుకు కావాల్సిన… Read More
రెండు వేర్వేరు కరోనా వ్యాక్సిన్ డోసులు సాధ్యమేనా ? త్వరలో ట్రయల్స్-ప్రయోజనాలివేభారత్లో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కుదిపేస్తున్న వేళ వ్యాక్సిన్ల కొరత ప్రభుత్వాల్నివేధిస్తోంది. వ్యాక్సిన్ తయారీ సంస్ధలు వేర్వేరు కావడం, వాటి ఫార్… Read More
సమస్యలకు శాస్త్ర పరిహారాలు: సుడిగుండం నుంచి గట్టెక్కేందుకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు: పాజిటివిటీ రేటు పతనం, 20లక్షల దిగువకు యాక్టివ్ కేసులున్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్లో మార్చి నెల నుంచి, ఏప్రిల్, మే నెలల్లో విజృంభించిన కరోనావైరస్ మహమ్మారి మే నెల చివరి నుంచి తగ్గుముఖం పట్టింది. గత కొద్… Read More
Telangana Formation Day 2021: నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు సుదీర్ఘ పోరాటమే జరిగిందని చెప్పాలి. ముందుగా 1969లో ప్రత్యేక తెలంగ… Read More
0 comments:
Post a Comment