Thursday, February 6, 2020

హాజీపూర్ వరుస హత్యల కేసులో కోర్టు సంచలన తీర్పు.. సైకో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష

హాజీపూర్ వరస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ పోక్సో (Pocso) కోర్టు ఉరిశిక్ష విధించింది. ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసి, హతమార్చిన కేసులో దోషిగా తేల్చింది. శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసి, హతమార్చారని ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలతో ఏకీభవించింది. నిందితుడి శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. విచారణ క్రమంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31A7mzQ

Related Posts:

0 comments:

Post a Comment