ప్రఖ్యాత మేడారం జాతరలో ప్రధాన ఘట్టంగా భావించే అమ్మవారి రాక గురువారం ఘనంగా జరిగింది. కుంకుమ భరణి రూపంలోని సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో కోయపూజారులు చిలకలగుట్ట నుంచి గద్దెల వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్సీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి ఊరేగింపునకు స్వాగతం పలికారు. ఆదివాసీల సంప్రదాయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GZ69bF
Thursday, February 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment