Sunday, March 22, 2020

అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజే....!? సీఎం జగన్ సమాలోచనలు: ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదంతో వాయిదా..!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఒక్క రోజుకే పరిమితం కానున్నాయి. కరోనా ప్రభావంతో ఇప్పుడు సమావేశాలను ఏర్పాటు చేయటం శ్రేయస్కరం కాదని అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో అయిదు కేసులు నమోదు కావటం..అందునా విజయవాడలో కొత్త కేసు బయటకు రావటంతో..ఆ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం మరింత జాగ్రత్తలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ నెల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QCLbEW

0 comments:

Post a Comment