కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆదివారం(మార్చి 22)న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని ఆదేశాలకు అనుగుణంగా దేశ ప్రజలంతా స్వచ్చందంగా కర్ఫ్యూని పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇలాంటి తరుణంలో 'కర్ఫ్యూ'పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 14గంటల పాటు కర్ఫ్యూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wwo6Yd
Sunday, March 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment