కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆదివారం(మార్చి 22)న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని ఆదేశాలకు అనుగుణంగా దేశ ప్రజలంతా స్వచ్చందంగా కర్ఫ్యూని పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇలాంటి తరుణంలో 'కర్ఫ్యూ'పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 14గంటల పాటు కర్ఫ్యూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wwo6Yd
కర్ఫ్యూతో వైరస్ ను అడ్డుకోవచ్చా.. సైంటిస్టులు తేల్చిందేంటి.. వైరస్ జీవితకాలాన్ని ఎలా కనిపెట్టారు?
Related Posts:
జగన్ గారూ! మీ ధన దాహానికి అడ్డేలేదా? విజనరీ లీడర్కి, పాయిజన్ లీడర్కి తేడా ఇదే..: లోకేష్ నిప్పులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన… Read More
ఉత్కంఠగా మహారాష్ట్ర రాజకీయాలు.. మరోసారి బీజేపీ కోర్ కమిటీ భేటీమహారాష్ట్ర రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. బీజేపీ-శివసేన మధ్య సీఎం సీటు మధ్య మాటలయుద్ధానికి దారితీయడంతో.. తెరపైకి కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వచ్చింది.… Read More
మీరు కన్నుమూసేలోగా రామమందిరాన్ని చూస్తారు: ఆర్ఎస్ఎస్ చీఫ్ తో అడ్వొకేట్ పరాశరన్ భేటీముంబై: చారిత్రాత్మక అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం వెలవరించిన ప్రతిష్ఠాత్మక తీర్పుతో పాటు ప్రముఖంగా వినిపించ… Read More
ఏపీ సీఎం-ఎల్వీ సుబ్రహ్మణ్యం! మధ్యలో శ్రీదేవి.. సీఎస్ ఆకస్మిక బదిలీకి అసలు కారణం అదేనా!అమరావతి/హైదరాబాద్ : ఏపీ సీఎస్ బదిలీ వెనుక చోటుచేసుకున్న కీలక ఉదంతాలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపి రాజకీయాల్లో సంచలనంగా మారిన సీఎస్ ఎల్వీ… Read More
ఒంగోలు ఘటనలో విస్తుపోయే నిజాలు, పెళ్లి పేరుతో నాటకం, రక్షణ ఇవ్వమని కోరి అడ్డంగా బుక్కయ్యారు..ఒంగోలులో జరిగిన పైశాచిక చర్యలు విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. సాయి రమేశ్ రెడ్డి అలియాస్ సుమలత లీలల్లో జరిగిన దురాగతాలు బయటకొస్తున్నాయి. తన భర్… Read More
0 comments:
Post a Comment