తెలుగురాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇంటి వద్ద ఉండిపోయారు. పిల్ల పాపలతో సరదాగా గడుపుతున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు కుటుంబసభ్యులతో కలిసి జనతా కర్ప్యూలో పాల్గొన్నానని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజలంతా స్వచ్చందంగా జనతా కర్ప్యూలో పాల్గొన్నారని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39aWrP9
Sunday, March 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment