Wednesday, July 3, 2019

కాంగ్రెస్ పార్టీ కొత్త సారధులుగా ,సుశీల్ కుమార్ షిండే, లేదా మల్లిఖార్జున్ ఖార్గే ...?

కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజీనామ చేయడంతో పార్టీ కొత్త అధ్యక్షుడిగా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి..ఈనేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి సుషిల్ కుమార్ షిండే, లేదా మరోపార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖార్గే పేర్లను పరీశీలిస్తున్నట్టు తెలుస్తోంది..కాగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో గాంధీ కుటుంభం కాకుండా మూడో వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టబోతున్నారు..దీంతో గాంధీ కుటుంభానిక లాయల్‌గా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/303WTKO

Related Posts:

0 comments:

Post a Comment