Wednesday, July 3, 2019

విమానం టేకాఫ్ తీసుకున్న 16 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులు సేఫ్

ముంబై: ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాల గురించి వార్తల్లో ఎక్కువగా వింటున్నాం. భారీ వర్షాలతో పలు విమానాలు రన్‌వేపై నుంచి పక్కకు మళ్లిన ఘటనలు ముంబై, కేరళ , సూరత్‌ విమానాశ్రయాల్లో చూశాం. ఇక మరికొన్ని విమానాలు గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఇంజిన్ ఫెయిల్యూర్ కావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒమన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XEWxNl

Related Posts:

0 comments:

Post a Comment