నిజామాబాద్ : లోక్సభ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. పోటీ రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి, బీజేపీ యువ నాయకుడు అర్వింద్.. ఇలా ఈ ముగ్గురి మధ్య త్రిముఖ పోటీ అనివార్యమైంది. ఎవరికివారు విజయావకాశాలపై ధీమాతో ఉన్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో ఈ సెగ్మెంట్ లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FtkKfu
Friday, March 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment