Sunday, July 14, 2019

మంత్రిపదవికి రాజీనామ చేసిన సిద్దూ... ? రాహుల్‌కు లేఖ...

పంజాబ్ క్యాబినెట్ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు తన మంత్రి పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు.కాగా ఇందుకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరుమీద ఓ లేఖను విడుదల చేశారు. అయితే ఇదే లేఖను పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌కు కూడ పంపనున్నట్టు తన ట్విట్టర్‌లో పేర్కోన్నారు. అయితే రాజీనామ లేఖను గవర్నర్‌‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GcPmls

Related Posts:

0 comments:

Post a Comment