Sunday, July 14, 2019

ఆలీకి కీలక పదవి..! టీటీడి బోర్డ్ సభ్యుల ఎంపికపై కసరత్తు చేస్తున్న జగన్..!!

అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పదవుల పంపిణీ సిజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి ప‌ద‌వుల తర్వాత మిగిలిన నామినేటెడ్ పదవుల పైన సీఎం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప‌వ‌ర్ ఫుల్ ప‌ద‌విగా చెప్పే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ఛైర్మ‌న్ ప‌ద‌వి తర్వాత అందరి చూపు ఇప్పుడు బోర్డ్ సభ్యులపై పడింది. ఈ కీల‌క ప‌ద‌వుల్లో ఎవరికి అవకాశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lgJGiE

Related Posts:

0 comments:

Post a Comment