Sunday, July 14, 2019

ఓ వ్యాపారి, ముగ్గురు యువతులు.. రొమాన్స్ పేరుతో ముగ్గులోకి.. చివరకు..!

ఉత్తర ప్రదేశ్ : వ్యాపారులకు వల వేస్తూ ముగ్గులోకి దించుతూ మోసం చేస్తున్న యువతుల ఆట కట్టించారు యూపీ పోలీసులు. ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని ముగ్గురు యువతులు కలిసి స్నేహం పేరుతో దోచుకున్న ఘటన వెలుగుచూసింది. బికనీర్‌కు చెందిన 25 సంవత్సరాల విజయలక్ష్మి, 21 సంవత్సరాల వయసున్న కృష్ణ అక్కాచెల్లెలు. వీరిద్దరూ కలిసి బులంద్‌షహర్‌కు చెందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YQzZ9y

Related Posts:

0 comments:

Post a Comment