వాషింగ్టన్/హైదరాబాద్ : ఇరాన్ పై అమెరికా అద్యక్షుడు డోనాన్డ్ ట్రంప్ మరో సారి నిప్పులు చెరిగారు. అణ్వస్త్ర నిల్వలపై ఘాటుగా హెచ్చరికలు జారీ చేసారు. పలు దేశాలతో 2015లో చేసుకున్న అణు ఒప్పందంలోని అంశాలను ఇరాన్ తొలిసారి అతిక్రమిస్తూ యురేనియం నిల్వలను పెంచుకుంది. ఈ విషయంపై తాజాగా ప్రకటన చేసింది. దీన్ని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZZ54bo
అగ్గితో ఆటలొద్దు.. మసైపోతారు..! ఇరాన్ పై నిప్పులు చెరిగిన ట్రంప్..!!
Related Posts:
జగన్కు కేంద్రం షాక్- దిశ బిల్లు వెనక్కి- కథ మళ్లీ మొదటికి....తెలంగాణలో గతేడాది దిశ హత్యాచార ఘటన తర్వాత దేశంలో తొలిసారిగా దీనిపై కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఏపీ దిశ బిల్లు 2019ను అసెంబ్… Read More
బైడెన్ అధికార దుర్వినియోగం,చైనాతో లింకులు..? దుమారం రేపుతున్న కథనాలు.. ట్రంప్కు ట్విట్టర్ షాక్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ట్విట్టర్ షాకిచ్చింది. అధ్యక్ష ఎన్నికల కోసం ఉపయోగిస్తున్న 'ట్రంప్ రీ-ఎలక్షన్ క్యాంపెయిన్' ట్విట్టర్ హ్యాండిల్ను… Read More
\"ఏ నొప్పికైనా సరే ఔషధం పనిచేయడమే\" : నవీన్ పట్నాయక్ పీఎస్ వీకే పాండియన్భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ రోజు తన 74వ పుట్టిన రోజును నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. నవీన్ పట్నాయక్ను ప్రజలు దీవిస్తున్నారంటే ఆయన … Read More
రాష్ట్రాలకు బేషరతుగా రూ.2.16 లక్షల కోట్లు - జీఎస్టీ పరిహారం ప్రతిష్టంభనకు తెర: నిర్మలా సీతారామన్గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) పరిహారం కింద రాష్ట్రాలకు ఆదాయ లోటును పూడ్చటం తమ వల్ల కాదంటూ దాదాపు చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు ఒ… Read More
మీడియా ట్రయల్స్: నిబంధనలు ఉన్నా కూడా టీవీ ఛానెళ్లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?టీవీ ఛానెల్స్లో జరుగుతున్న మీడియా ట్రయల్స్పై భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఇటీవల ఆందోళన వ్యక్తంచేశారు. చాలా పెండింగ్ కేసులపై మీడియా చేస్తున్న వ… Read More
0 comments:
Post a Comment