Friday, October 16, 2020

మీడియా ట్రయల్స్: నిబంధనలు ఉన్నా కూడా టీవీ ఛానెళ్లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?

టీవీ ఛానెల్స్‌లో జరుగుతున్న మీడియా ట్రయల్స్‌పై భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఇటీవల ఆందోళన వ్యక్తంచేశారు. చాలా పెండింగ్ కేసులపై మీడియా చేస్తున్న వ్యాఖ్యలు కోర్టు ధిక్కారణ కిందకు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ''పెండింగ్ కేసులపై ఇటీవల కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు నిస్సంకోచంగా వ్యాఖ్యలు చేస్తున్నాయి. న్యాయమూర్తులతోపాటు ప్రజల ఆలోచనా విధానాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31fQC1D

0 comments:

Post a Comment