గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) పరిహారం కింద రాష్ట్రాలకు ఆదాయ లోటును పూడ్చటం తమ వల్ల కాదంటూ దాదాపు చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు ఒత్తిడి పెంచడంతో ఎట్టకేలకు దిగొచ్చింది. జీఎస్టీ పరిహార ప్రతిష్టంభనను పరిష్కరించే దిశగా రాష్ట్రాల తరఫున కేంద్రమే అప్పు చేస్తుందని గురువారం ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం అన్ని రాష్ట్రాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lVkNTA
రాష్ట్రాలకు బేషరతుగా రూ.2.16 లక్షల కోట్లు - జీఎస్టీ పరిహారం ప్రతిష్టంభనకు తెర: నిర్మలా సీతారామన్
Related Posts:
మస్ట్ రీడ్: భారత్ సురక్షితమైన దేశమే..కానీ వారికి మాత్రం కాదు: అమెరికా సర్వేన్యూఢిల్లీ: ఇటీవలే అమెరికా నిర్వహించిన ఓ సర్వేలో భారత్కు కొన్ని అనుకూల అంశాలతో పాటు మరికొన్ని ప్రతికూల అంశాలు కూడా వెలుగు చూశాయి. 2020లో నివాసం ఉండేం… Read More
పవన్ నోట 'నెహ్రూ-లియాకత్' ఒప్పందం : భారత్-పాక్ మధ్య జరిగిన ఈ ఒప్పందమేంటి..?ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్… Read More
జల్లికట్టులో రక్తపాతం.. ఎద్దు కుమ్మడంతో మహిళ మృతి.. పోటీదారులకూ తీవ్రగాయాలు.. 108 వాహనాలు బిజీ..సంక్రాంతి(పొంగల్) పండుగ సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే స్థాయిలో నెత్తుటి ధారలూ కనిపించాయి. ఎద్దులకు వైద్యప… Read More
లైవ్ టీవీ ప్రోగ్రామ్లో సంచలనం: ఇద్దరు మహిళలను హత్యచేసినట్టు అంగీకారం, సీన్లోకి పోలీసులుఅతనో దోషి, హత్య కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు. అయితే టీవీ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కార్యక్రమం లైవ్ నడుస్తోంది. ఇంతలో యాంకర్ ప్రశ్నలు వేస్తుండగా… Read More
శరవేగంగా విశాఖపట్నం సుందరీకరణ: 20 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలు.. !విశాఖపట్నం: తీర ప్రాంత నగరం విశాఖపట్నం క్రమంగా రాజధాని కళను సంతరించుకుంటోంది. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్… Read More
0 comments:
Post a Comment