అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింపజేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా పదో తరగతి వరకే చదువుకున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ చదువుకుంటున్న పలువురు విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gb1X8P
థ్యాంక్యూ సీఎం సర్! వైఎస్ జగన్ను కలిసిన ఇంటర్ విద్యార్థులు
Related Posts:
అచ్చెన్నాయుడికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత, వైద్యులు, పోలీసుల తీరుపై రామ్మోహన్ ఫైర్..మాజీమంత్రి అచ్చెన్నాయుడికి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్. అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారి… Read More
టెర్రరిస్టులకు చైనా ఆయుధాలు, నిధులు.. మయన్మార్ వినాశనానికి డ్రాగన్ కుట్ర.. ఆర్మీ చీఫ్ సంచలనం..సరిహద్దులో హింసాత్మక ఘర్షణల తర్వాత చైనా పీచమణిచే దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలతో డ్రాగన్ బాధిత మిగతా దేశాలకూ బలం చేకూరింది. చైనా దురాగతాల చిట్టాను వ… Read More
తొలగిపోయిన కష్టాలు... ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం...ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమియ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం(జూలై 2) ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు,… Read More
తాజ్మహల్ సహా చారిత్రక కట్టడాలన్నింటికీ గ్రీన్ సిగ్నల్... సందర్శనకు కేంద్రం అనుమతి...కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 25 నుంచి చారిత్రక కట్టడాల సందర్శనను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన అన్… Read More
రోజుకు 3 గంటలు: వైన్ షాపులు తెరిచేందుకు అనుమతివ్వండి, లిక్కర్ వ్యాపారుల వినతి...?తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధి గురించి అయితే చెప్పక్కర్లేదు. మెజార్టీ కేసులు ఇక్కడే ఉండటంతో మళ్లీ లా… Read More
0 comments:
Post a Comment