Wednesday, July 17, 2019

థ్యాంక్యూ సీఎం స‌ర్‌! వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఇంట‌ర్ విద్యార్థులు

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా వ‌ర్తింప‌జేయ‌డం ప‌ట్ల రాష్ట్ర‌వ్యాప్తంగా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మౌతున్నాయి. ఆర్థిక పరిస్థితుల కార‌ణంగా ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కే చ‌దువుకున్న పేద‌, మ‌ధ్య త‌ర‌గతి కుటుంబాల‌కు చెందిన విద్యార్థులు వైఎస్ జ‌గ‌న్‌కు కృతజ్ఞ‌త‌లు తెలుపుకొంటున్నారు. ఈ మేర‌కు ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుకుంటున్న ప‌లువురు విద్యార్థులు బుధ‌వారం మ‌ధ్యాహ్నం తాడేప‌ల్లిలోని క్యాంపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gb1X8P

Related Posts:

0 comments:

Post a Comment