కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 25 నుంచి చారిత్రక కట్టడాల సందర్శనను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన అన్లాక్ 2.0 మార్గదర్శకాల్లో భాగంగా వీటికి సడలింపులనిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం(జూలై 6) నుంచి ఆగ్రాలోని తాజ్మహల్,ఢిల్లీలోని ఎర్రకోట సహా దేశంలోని పలు చారిత్రక కట్టడాలు తిరిగి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38or44E
Thursday, July 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment